Jagtial Crime: జగిత్యాల జిల్లా, బీర్పూర్ మండలం తుంగూరులో దారుణం జరిగింది. ఇంటి రహదారి కోసం సర్వే చేస్తున్న అధికారులపై ఓ రైతు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తుంగూరు గ్రామంలో ఓ ఇంటి వద్ద ఎంపీవో రామకృష్ణ రాజు, ఎస్సై గౌతమ్, ఎమ్మార్వో ఫరీదుద్దీన్, ఇతర అధికారులు సర్వే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గంగాధర్ అనే వ్యక్తి పొలంలో మందు పిచికారి చేసే డబ్బాలో పెట్రోల్ పోసి అధికారులపై స్ప్రే చేశాడు. అనంతరం నిప్పంటించాడు. ఈ ఘటనలో […]