సాటి మనిషి సాయం కోరినా, ప్రమాదంలో ఉన్నా మంత్రి కేటీఆర్ వెంటనే స్పందిస్తారు. ఏ సమయంలోనైనా వారిని రక్షించేందుకు ప్రయత్నం చేస్తారు. సమయమేదైనా సమస్యను ఎవరుచెప్పినా, సాయం చేయాలంటూ తనకు వచ్చే ట్వీట్ల పైన వెంటనే స్పందిస్తారు ఐటీశాఖ మంత్రి తారకరామారావు. ఇందు కోసం ఆయన ప్రత్యేకంగా ఒక టీంను ఏర్పాటు చేసారు. మరి సమస్యని ప్రత్యక్షంగా చూస్తే!.. సిరిసిల్లలో పర్యటించి హైదరాబాద్ వస్తున్న సమయంలో రోడ్డుప్రమాదం ఘటన ఆయన కంటపడింది. అంతే వెంటనే చలించిపోయారు.స్వయంగా క్షతగాత్రులను […]
ప్రస్తుతం కోవిడ్ -19 పరిస్థితులను, ప్రజల భయాందోళలను సైబర్ నేరగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఎస్ఎంఎస్ వర్మ్ అనే మాల్వేర్ ద్వారా సైబర్ కేటుగాళ్లు ఇండియాలోని ఆండ్రాయిడ్ వినియోగదారులను టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మాల్వేర్ ప్రభావంతో కొందరు నెటిజన్లు నకిలీ కొవిడ్ వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని వారి వ్యక్తిగత సమాచారం అంతా ఇచ్చేస్తున్నారు. కొవిడ్ నేపథ్యంలో ఆండ్రాయిడ్ వినియోగదారులకు వరదలా వచ్చే సోషల్ మీడియా/ఆన్లైన్ ప్రకటనలపై అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొవిడ్-19 వ్యాక్సిన్ […]