సెంచూరియన్ వేదికగా భారత్-సౌతాఫ్రికా మధ్య ప్రారంభమైన మొదటి టెస్ట్లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మొదట బ్యాటింగ్కు దిగిన భారత్కు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ జోడీ 100 పరుగుల పైచిలుకు భాగస్వామ్యం అందించింది. దీంతో భారత్ భారీ స్కోర్ దిశగా వెళ్తున్నట్లు కనిపించింది. కానీ.. లుంగీ ఎన్గిడీ వేసిన 41వ ఓవర్ రెండు బంతికి మయాంక్ అగర్వాల్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో 117 పరుగుల వద్ద […]