నగరంలో కేంద్ర జిఎస్టీ అధికారుల కిడ్నాప్ తీవ్ర కలకలం రేపింది. ఓ గోదాంను సీజ్ చేసేందుకు వెళ్లిన అధికారులను దుండగులు కిడ్నాప్ చేశారు. హైదరాబాద్ లో చోటుచేసుకున్న ఈ కిడ్నాప్ ఘటన సంచలనంగా మారింది.