ఇటీవల తెలంగాణ విషయంలో కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ రైతుల పట్ల కేంద్రం వివక్ష చూపిస్తుందిని.. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం అనుసరిస్తోన్న వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ విషయంలో కేంద్రాన్ని నిలదీయకుండా భాజపా నాయకులు ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షాల పై మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం అనుసరిస్తోన్న వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర […]