Bangalore: బెంగళూరులో ఓ అద్భుతమైన సంఘటన చోటుచేసుకుంది. దేవతామూర్తి విగ్రహం మెడలో నాగుపాము కొలువు దీరింది. గత కొద్దిరోజులుగా గుళ్లోనే ఉంటున్న పాము దేవత మెడలో కొలువుదీరుతోంది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం, బెంగళూరు నగరంలోని రామొహళ్లిలో శ్రీ సిద్ధి పీఠ మహేశ్వరీ, చౌడీశ్వరీ దేవాలయం ఉంది. గత మూడు రోజుల నుంచి ఓ నాగుపాము ఈ గుడికి వస్తోంది. అంతేకాదు! చౌడేశ్వరీ దేవి మెడలో నాగాభరణంలా కొలువు దీరుతోంది. ఆ దృశ్యాన్ని చూస్తున్న భక్తులు ఎంతో […]