దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుండటంతో పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ లు, కర్ఫ్యూలను అమలు చేస్తున్నారు.కరోనా కట్టడికై కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా లాక్ డౌన్, కర్ఫ్యూలు అమలులో ఉన్న విషయం తెలిసిందే.అయితే ఆంక్షల్లో భాగంగా ఏదైనా వేడుకలకు, శుభకార్యాలకు, కార్యక్రమాలకు హాజరయ్యే వారి సంఖ్య విషయంలో ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించింది. కొన్ని చోట్ల పెళ్లి చేసుకోవాలంటే అనుమతి తీసుకోవడం తప్పనిసరిగా ఉండాలని నిబంధనలు పెట్టారు. శ్రీకాకుళం జిల్లాలో ఓ […]