బిజినెస్ డెస్క్- భారత్ లో అపర కుబేరుల్లో ముఖేష్ అంబానీ మరో సారి తన నంబర్ వన్ స్థానాన్ని పదిల పరుచుకున్నారు. ఈ సంవత్సరం ఫోర్బ్స్ విడుదల చేసిన వంద మంది భారత కుబేరుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీకి మరోసారి అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. 9,270 కోట్ల డాలర్లతో అంటే మన రూపాయల్లో సుమారు 6.86 లక్షల కోట్ల సంపదతో మళ్లీ నంబర్ వన్ కుబేరుడిగా నిలిచారు. ముఖేష్ అంబాని వరుసగా 14వ ఏడాదీ […]