ప్రస్తుత కాలంలో జనాలకు ఆరోగ్య స్పృహ పెరుగుతోంది. షుగర్ వ్యాధి విజృంభిస్తోన్న నేపథ్యంలో.. బియ్యానికి ప్రత్యామ్నయం వైపు దృష్టి సారిస్తున్నారు. దానిలో భాగంగా జొన్నలు, రాగులు, వంటి చిరు ధాన్యాల వినియోగం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు కూడా చిరుధాన్యాల వినియోగం ప్రోత్సాహించే దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. ఆ వివరాలు..