దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా.. కామాంధులు ఏమాత్రం మార్పు రావడం లేదు. ఓ యువతి అత్యాచారానికి గురైన ఘటన ఉత్తర్ప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది. బాధితురాలిని ఓ వ్యక్తి అత్యాచారం చేయగా.. ఆ దృశ్యాలను అతడి భార్య వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసింది. బాధిత బాలిక ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం… ఉత్తర్ ప్రదేశ్.. […]