హైదరాబాద్- తన మొత్తం ఆస్తులపై విచారణ జరిపించుకోవాలని తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ ప్రభుత్వానికి సవాలు విసిరారు. తనపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలపై మంత్రి ఈటల రాజేందర్ శుక్రవారం వివరణ ఇచ్చారు. తాను తప్పు చేసి ఉంటే ఏ శిక్షకైనా సిద్ధమేనని, సన్యాసం కూడా తీసుకుంటానని అన్నారు. ఉన్నతాధికారులు, సిట్టింగ్ జడ్జితో కూడా కమిటీ వేసుకోవచ్చని ఘాటుగా స్పందించారు. ఈ ప్రభుత్వం నుంచి 5 పైసలు కూడా తీసుకోలేదని.. తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే ముక్కు […]