న్యూ ఢిల్లీ- భారత దేశంలో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతోంది. ప్రధానంగా విరాళల విషయంలో ప్రాంతీయ పార్టీలు ముందంజలో దుసుకుపోతున్నాయి. ఈమేరకు ప్రాంతీయ పార్టీల రాబడి, ఖర్చుల విషయంలో ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం ఏడీఆర్ అధ్యయణంలో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా 2019-20లో 42 ప్రాంతీయ పార్టీలకు వచ్చిన రాబడిలో తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ అగ్రస్థానం దక్కించుకోవడం విశేషం. ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం 2019-20 సంవత్సరానికి విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలు […]
తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి కేసీఆర్పై ఘాటువిమర్శలు చేస్తున్నారు షర్మిల. ముఖ్యంగా నిరుద్యోగలు సమస్యలను బేస్ చేసుకుని విమర్శలకు దిగుతున్నారు. ఖమ్మంలో బహిరంగ సభ పెట్టి, ఆ తర్వాత నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష ఇలా వరుసగా హంగామా చేశారు. కానీ కరోనా కారణంగా పెద్దగా బయట తిరగట్లేదు. తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ ఏర్పాటుకు ముందడుగు పడింది. తెలంగాణలో వైఎస్ షర్మిల పెట్టబోయే పార్టీకి కేంద్ర ఎన్నికల వద్ద రిజిస్టర్ చేయించారు. అయితే తన […]