ఎంతో కాలం నుంచి ఉపాధ్యాయ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న టీచర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్. త్వరలో టీఆర్టీ నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపింది.
రాష్ట్రంలో మరో నోటిఫికేషన్ విడుదల కానుంది. భారీగా పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రకటన విడుదల చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. 10 వేల నుంచి 15 వేల టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనుంది.