ముంబయి- మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్డీవ్ గా ఉంటారు. అంతే కాదు ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారంటే వారికి తన వంతు సాయం చేస్తుంటారు ఆనంద్. ఇక వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని ప్రోత్సహించడంలో ఆనంద్ మహీంద్రా ముందుంటారు. కరోనా సమయంలో సోషల్ మిడీయా ద్వార తన దృష్టికి వచ్చిన చాలా సమస్యలపై స్పందించిన ఈ బిజినెస్ మ్యాన్.. కొందరికి ఆర్ధిక సాయం కూడా […]