బెంగళూరు క్రైం- దేశంలో చిన్న పిల్లలను దొంగిలించి, అమ్ముకునే ముఠాలు చాలా ఉన్నాయి. అందులోను అప్పుడే పుట్టిన నవజాత శిశువులను దొంగిలించి పిల్లలు లేని వారికి, కొన్ని సందర్బాల్లో విదేశాలను సైతం అమ్ముకుంటున్నారని పోలీసుల విచారణలో తేలింది. ఐతే ముఠాల సంగతి పక్కన పెడితే సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో ఉన్న ఓ డాక్టర్ ఇలాంటి పని చేసిందని తెలిసి అంతా విస్తుపోయారు. అవును ఈ అమానుష ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. స్వయంగా డైక్టర్ ఓ పసికందును దొంగిలించి, […]