బిజినెస్ డెస్క్- ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. శనివారం ఒక్క రోజు తటస్థంగా ఉన్న చమురు ధరలు ఒక రోజు గ్యాప్ తర్వాత ఆదివారం మళ్లీ పెరిగాయి. మే నెలలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ఇది తొమ్మిదో సారి. ఇక పెట్రోల్ లీటరకు 24 పైసలు, డీజిల్ లీటరుకు 27 పైసలు చొప్పున పెరిగాయి. పెరిగిన ధరలతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ 92 రూపాయల 58 పైసకుకి, లీటరు […]