Shahinath Gunj: బేగంబజార్ షాహినాథ్ గంజ్లో చోటుచేసుకున్న పరువు హత్య రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసుకు సంబంధించి పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారిని వెస్ట్ జోన్ డీసీపీ ఆఫీస్కు తరలించారు. పోలీసులు వారినుంచి వివరాలను సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిందితులను చూసేందుకు మృతుడు నీరజ్ భార్య సంజన, మృతుడి తల్లిదండ్రులు ఇతర కుటుంబసభ్యులు వెస్ట్ జోన్ డీసీపీ ఆఫీస్కు వెళుతున్నారు. నిందితులను తమకు చూపించాలని భాదిత కుటుంబం […]