తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వాసాలమర్రి ప్రజలకు గొప్ప శుభవార్తను అందించారు. వాసాలమర్రిలో పరిస్థితులు మాత్రం దారుణంగా ఉన్నాయని అందుకే దళిత బంధు ద్వారా వారి అకౌంట్ల రూ.10 లక్షలు జమ చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. దీంతో ఆ గ్రామ ప్రజలకు సంతోషాలకు అవదులు లేకుండా పోయాయి. మొదటగా హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో దళిత బంధు అమలు చేస్తామని తెలిపారు. ఈ పథకాన్ని పైలెట్ ప్రాజెక్ట్ కింద ముందుగా హుజురాబాద్ నియోజకవర్గంలో అమలు చేసి ఆ […]