దేశీయ క్రీడ కబడ్డీకి కమర్షియల్ హంగులు అద్ది ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ప్రో కబడ్డీ లీగ్ సందడి మళ్లీ మొదలైంది. గతేడాది కరోనా కారణంగా ప్రో కబడ్డీ లీగ్ జరగలేదు. ఇప్పుడు సీజన్ 8 ప్రారంభమైంది. బుధవారం తెలుగు టైటాన్స్, తమిళ్ తలైవాస్ మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. గురువారం జరిగిన మ్యాచ్లో దబంగ్ ఢిల్లీ 41–30 పాయింట్ల తేడాతో పుణేరి పల్టన్ను ఓడించింది. ఢిల్లీ రైడర్ నవీన్ కుమార్ ఏకంగా 16 పాయింట్లు స్కోరు […]