విశాఖపట్నం- ఇప్పటికే కరోనా అతలాకుతలం చేస్తోంటే.. దీనికి తోడు మరోవైపు తుఫాను ముంచుకొస్తోంది. దీంతో ప్రజలతం అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఆగ్నేయ అరేబియా సముద్రం పరిసర ప్రాంతాల్లో గురువారం అల్పపీడనం ఏర్పడింది. ఇది కేరళ, కర్ణాటక వైపుగా పయనించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం బలపడి ఈ నెల 16 నాటికి తుఫాన్గా, ఆ తర్వాత మరింత బలపడి తీవ్ర, అతి తీవ్ర తుఫాన్గా మారే ఛాన్స్ ఉందని విశాఖపట్నం వాతావరణ […]