AP CRDA To Auction Amaravati Lands At Rs 10 Crore Per Acre: ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రానేలేదు. జగన్ ప్రభుత్వం మూడు రాజధానులు అంటుండగా.. గతంలో అమరావతిలో రాజధాని కోసం భూములిచ్చిన రైతులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. రాజధాని వివాదం కొనసాగుతుండగానే.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అమరావతి భూముల అమ్మకానికి నిర్ణయం తీసుకుంది. మొత్తం 304.5 ఎకరాలు అమ్మేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. […]