కరోనా మహమ్మారి ప్రజల జీవితాలను అతలాకుతలం చేసింది. అన్ని రంగాలను కుదేలుచేసింది. ఇక మరణాల సంగతి చెప్పక్కర్లేదు. మృతదేహాలతో శశ్మానవాటికల ముందు వరుస కట్టిన ఆ భయంకర దృశ్యాలు ఇంకా గుండెను ముక్కలు చేస్తున్నాయి. కరోనా మృత్యుకేళితో ఎందురో చిన్నారులు అనాథలయ్యారు. పిల్లలను పొగుట్టుకుని తల్లిదండ్రులు కడుపుకోతకు గురయ్యారు. పేరెంట్స్ ఆసరా లేక ఎందరో విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు. అలాంటి వారి కోసం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన […]