గత కొద్ది రోజుల నుంచి కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండడంతో రాష్ట్ర ప్రభుత్వాలు అలెర్ట్ అవుతున్నాయి. కేసులు తగ్గినట్టే తగ్గి థర్డ్ వేవ్ లో కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే కేంద్రం ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాతు కూడా తగు జాగ్రత్తలు పాటిస్తున్నాయి. కాగా ఢిల్లీలో కేసులు సంఖ్య విపరీతంగా పెరుగుతుండడంతో తాజాగా అక్కడి ప్రభుత్వం వీకెండ్ కర్ఫ్యూకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా వీకెండ్ కర్ఫ్యూ అనేది శని, ఆదివారాల్లో ఉండనున్నట్లు స్పష్టం చేసింది. […]
కరోనా సెకండ్ ఇండియాపై తీవ్ర ప్రభావం చూపించింది. జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయాక ఇప్పుడిప్పుడే పరిస్థితి కాస్త అదుపులోకి వస్తోంది. ముఖ్యంగా చాలా రోజుల తరువాత రోజువారీ కేసులు లక్ష కన్నా తక్కువ నమోదు అవ్వడం విశేషం. అన్నీ రాష్ట్రాలు లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేయడంతోనే ఇది సాధ్యం అయ్యింది. అయితే.., కరోనా సమస్య ఇక్కడితో పూర్తిగా పోయినట్టు కాదు. ముఖ్యంగా థర్డ్ వేవ్ ముప్పు ఎలానో పొంచే ఉంది. అయితే.. థర్డ్ వేవ్ […]