రాజకీయాల్లో శాశ్విత మిత్రులు, శాశ్విత శత్రువులు ఉండరు అంటారు. ఈ మాటని ఇప్పుడు అక్షరం సత్యం చేస్తున్నారు టి.ఆర్.ఎస్ నాయకులు. నిన్నమొన్నటి వరకు అన్న, తమ్ముడు అని అనుకున్న వారే ఇప్పుడు ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలు చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో మంత్రి గంగుల కమలాకర్, మాజీ మంత్రి ఈటల రాజేందర్ మధ్య మాటలు హద్దులు దాటేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు టి.ఆర్.ఎస్ లో ఈటల స్థానం ప్రత్యేకం. సీఎం కేసీఆర్ దగ్గరికి […]