ఈ మధ్యకాలంలో దొంగలు మరి బరితెగిస్తున్నారు. సామన్య ప్రజల నుంచి రాజకీయ నాయకుల వరకూ ఎవరినీ వదలకుండా కొందరు దొంగతనాలకు పాల్పడుతున్నారు. అయితే ఇటీవల ఏపీ మంత్రి రోజా మొబైల్ ఫోన్ ఎత్తికెళ్లిన విషయం మరువకముందే తాజాగా ఉత్తరప్రదేశ్ లోని ఓ ఎమ్మెల్యే బూట్లు చోరీ చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఫతేహాబాద్ శాసనసభ్యుడు ఛోటేలాల్ వర్మ ఆగ్రాలో సతీమాత ఉత్సవాలను ప్రారంభించేందుకు ఆలయానికి తరలివెళ్లారు. దీంతో ఆయన అభిమానులతో పాటు భక్తులు కూడా అధిక సంఖ్యలో […]