కరోనా సెకండ్ వేవ్ దడ పుట్టిస్తోంది. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ తాకుతోంది. ఇలాంటి సమయంలో వ్యాక్సినే రక్ష. 60 ఏళ్లు పైబడినవారికీ, 45 ఏళ్లు దాటినవారికీ కేంద్రం ఇప్పటికే ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తోంది.వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉన్న దృష్ట్యా, ముంబైలో మూడు రోజులపాటు వ్యాక్సిన్ సెంటర్లను మూసివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కానీ, వ్యాక్సిన్లు అందించడానికి కంపెనీలు సిద్ధమైనా, వాటిని కొనుగోలు చేసి ఉచితంగా ఇవ్వడానికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ముందుకురావడం లేదు. ప్రతి డోస్కు […]