ప్రస్తుతం ఎక్కడైనా క్యాష్లెస్ పేమెంట్స్ జరుగుతున్నాయి. మార్కెట్లో, షాపింగ్లో, హోటల్స్లో, ఏ బిల్లలు కట్టాలన్నా, ఇతరుల దగ్గర డబ్బులు తీసుకోవాలన్నా, ఇవ్వాలన్నా.. అంగా నగదు రహిత లావాదేవీలు నడుస్తున్నాయి. దీని ద్వారా టైం సేవ్ అవుతుంది, చిల్లర గొడవ వదిలిపోతుంది. తాజాగా టీఎస్ ఆర్టీసీ కూడా సిటీ బస్సుల్లో క్యాష్లెస్ పేమెంట్స్ అమలు చేయనున్నారు.