ఐపీఎల్ బెట్టింగ్ లో పడి కొందరు యువకులు సొంత ఆస్తులు కరిగేదాక పెడుతూనే ఉంటారు. చివరికి బెట్టింగ్ మైకంలో పడి చేసిన అప్పులు ఎక్కవై తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనలోనే ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన భద్రాద్రి కొత్త గూడెంలో చోటు చేసుకుంది. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని బూర్గంపాడుకలో పాండవుల బస్తీకి చెందిన మోతుకూరి సాయి కిషన్ అనే […]