ఆదాయపు పన్ను చెల్లించే వారికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్, శుభవార్త అందించారు. ఈ సందర్భంగా ఆదాయపు పన్నుకు సంబంధించి సమాచారం ఇస్తూ, ఇప్పుడు మీ ఆదాయంపై ఎలాంటి పన్ను విధించబడదని ఆర్థిక మంత్రి తెలిపారు.