‘హిందూ- ముస్లిం భాయీభాయీ’.. మనదేశంలో సుపరిచితమైన నానుడి… మత సామరస్యానికి మన దేశం ప్రతీకగా నిలుస్తోంది. ఓ ముస్లిం కుటుంబం పెద్ద మనసు చేసుకొని మత సామరస్యాన్ని చాటుకున్నారు. పదిమందికి పనికొచ్చే పనిచేయడానికి ఏ మతమూ అడ్డురాదని ఆ ఇంటి పెద్ద నిరూపించారు. తన సొంత డబ్బులతో పాటు చందాలు పోగుచేసి తన గ్రామంలోని హిందువుల కోసం రాముల వారి గుడిని నిర్మించారు. తెలంగాణ ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బూడిదంపాడులో మతసామరస్యం వెల్లివిరిసింది. వివరాల్లోకి వెళితే.. […]