కరీంనగర్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళను ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి నమ్మించి గొంతు కోశాడు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అసలేం జరిగిందంటే?