రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండా ప్రకాశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 26న యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ప్రారంభమై 2022 ఏప్రిల్ 14వరకు జరిగే జ్ఞానయుద్ధ యాత్ర ప్రారంభమవుతోంది. అయితే దీనికి సంబంధించి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం హైదర్గూడలోని ప్రకాష్ ముదిరాజ్ కార్యాలయంలో జరిగింది. ఈ నేపథ్యంలోనే బండా ప్రకాష్ మాట్లాడుతూ.. కరెన్సీ నోట్లపై రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఫోటోలను ముద్రించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇదే అంశాన్ని పార్లమెంట్ […]