టెక్నాలజీ డెస్క్- భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రోజు రోజుకు పెరిగిపోతున్న చమురు ధరల కారణంగా వాహనదారులు ఆంధోళన చెందుతున్నారు. దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ లీటరు వంద రూపాయలు దాటింది. దీంతో సామాన్యులు బండి బయటకు తీయాలంటేనే వణికిపోతున్నారు. సాధ్యమైనంత వరకు బస్సులు, ఇతర పబ్లిక్ ట్రాన్స్ ఫోర్ట్ ను వాడి ప్రయాణాలు సాగిస్తున్నారు. ఇదిగో ఇటువంటి సమయంలో ఈ బైక్ లు, ఈ కార్లు కొత్త ఆశలను చిగురింపజేస్తున్నాయి. ఎలక్ట్రానిక్ […]