స్పోర్ట్స్ డెస్క్- మొన్న టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు ఒకే ఒక్క బంగారు పతకం రావడం కొంత నిరాశపరిచింది. మరిన్ని గోల్డ్ మెడల్స్ రావాల్సిందని క్రీడాభిమానులంతా అనుకున్నారు. కానీ నీరజ్ చోప్రా మాత్రమే బంగారు పతకం సాధించగా, భారత్ కు మొత్తం 7 పతకాలు వచ్చాయి. ఇక ఒలింపిక్స్ తరువాత ఇప్పుడు టోక్యోలో పారా ఒలింపిక్స్ జరుగుతున్నాయి. ఇందులో కూడా భారక క్రీడాకారులు అధ్భుతమైన ప్రతిభను కనబరుస్తున్నారు. టోక్యోలో జరుగుతున్న పారా ఒలింపిక్స్లో భారత్ మరో […]