కరోనా తరువాత అందర్నీ వణికిస్తున్నసమస్య ‘పెగాసస్’ ..సామాన్య మానవులనుంచి డబ్బున్నోళ్ళ వరకూ ఏమైపోతుందోనని భయపడుతున్నారు. దేశ వ్యవహారంపై ఎలాంటి దుష్ప్రభావాలు ఎదురవుతాయోనని ఆలోచనలో పడ్డారు. ఎందరో ప్రముఖులు దీనిపై చర్య తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం స్పందించి పరిష్కారం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ నెల 5న సుప్రీం కోర్టు విచారించనుంది. రాజకీయ నేతలు, జర్నలిస్టులతో పాటు అనేక మంది ప్రముఖుల ఫోన్లు హ్యాక్ అయ్యాయన్న ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు చేయించాలని కోరుతూ సీనియర్ జర్నలిస్టులు ఎన్ […]