Kaivalya Reddy: వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి కుమార్తె కైవల్యా రెడ్డి తెలుగు దేశం పార్టీలో చేరనున్నారని సమాచారం. మాజీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఖాళీ అయిన ఆత్మకూరు స్థానంలో టీడీపీ నుంచి పోటీకి దిగాలనే ఆలోచనలో కైవల్యా రెడ్డి ఉన్నారంట. శనివారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబును ఆమె కలవటం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. లోకేష్ వద్ద ఆత్మకూరు ఉప ఎన్నికల ప్రస్తావన తెచ్చారని సమాచారం. […]