నిత్యం కష్టపడి పనిచేసే వ్యక్తులకు ఎదో ఒకరూపంలో అదృష్టం ఎప్పుడోకప్పుడు వరిస్తుంది. పాకిస్థాన్లోని బలూచిస్థాన్ ప్రావిన్స్లోని గ్వాదర్ తీరానికి చెందిన సాజిద్ హాజీ అబాబాకర్ మత్స్యకారుడు. సముద్రానికి వెళ్లడం చేపలు పట్టడం, అవి అమ్మడం. అదే అతడి జీవనాధారం. చేపలు పట్టి అమ్మితేనే అతడి కుటుంబం కడుపు నిండుతుంది. అలాంటిది అబాబాకర్ జీవితం టర్న్ తీసుకుంది. ఒకే ఒక చేపతో ఏకంగా రూ.72 లక్షలు సంపాదించాడు. మరి.. అబాబాకర్ పట్టింది మామూలు చేప కాదు. అదో అరుదైన […]