న్యూ ఢిల్లీ- భారత దేశంలో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతోంది. ప్రధానంగా విరాళల విషయంలో ప్రాంతీయ పార్టీలు ముందంజలో దుసుకుపోతున్నాయి. ఈమేరకు ప్రాంతీయ పార్టీల రాబడి, ఖర్చుల విషయంలో ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం ఏడీఆర్ అధ్యయణంలో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా 2019-20లో 42 ప్రాంతీయ పార్టీలకు వచ్చిన రాబడిలో తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ అగ్రస్థానం దక్కించుకోవడం విశేషం. ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం 2019-20 సంవత్సరానికి విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలు […]