భారతదేశంలో విద్యార్థుల్లో చాలా ప్రతిభ దాగివుంది. కానీ అనుకోని పరిస్థితులు వల్ల, ఆర్థిక పరిస్థితులు బాగా లేక ఎంతో మంది పేద విద్యార్థులు తమ చదువులను మధ్యలోనే ఆపేస్తున్నారు. ఇలాంటి ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు దేశీయ ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన SBI స్కాలర్ షిప్ లను అందించడానికి ముందుకు వచ్చింది. “SBI ఆశా స్కాలర్ షిప్ 2022” పేరుతో పేద విద్యార్థులకు ఈ అవకాశం అందిస్తోంది. ఈ స్కీమ్ ని SBI, బడ్డి4స్టడీ […]