అమరావతి- ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, మెగాస్టార్ చిరంజీవికి మధ్య రోజు రోజుకు సాన్నిహిత్యం పెరుగుతోంది. వీరిద్దరు ఒకరిని ఒకరు పొగడ్తలతో ముంచెత్తుకుంటున్నారు. మొన్న ఆదివారం ఒక్క రోజే ఆంద్రప్రదేశ్ లో రికార్డు స్థాయిలో 13 లక్షల మందికి పైగా వ్యాక్సిన్ వేసిన నేపథ్యంలో జగన్ ప్రభుత్వాన్ని కొనియాడుతూ చిరంజీవి ట్వీట్ చేశారు. కోవిడ్ మహమ్మారి కట్టడి కోసం ఏపీ వైద్య ఆరోగ్య శాఖ చేస్తున్న ప్రయత్నం బాగుందని, ఒక్క రోజులో 13.72 లక్షల […]