రాయలసీమ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికర దృశ్యం ఆవిషృతమైంది. కక్షలతో రగిలిపోయే రెండు కుటుంబాలు స్నేహంగా మారాయి. పరిటాల శ్రీరామ్ ను జేసీ ప్రభాకర్ రెడ్డి కౌగలించుకున్నారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా అరుదైన దృశ్యం కనిపించింది. నారా లోకేశ్కు స్వాగతం పలికేందుకు జిల్లా సరిహద్దుకు జేసీ ప్రభాకర్రెడ్డి చేరుకోగా అక్కడికి వచ్చిన శ్రీరామ్ను ఆయన ఆప్యాయంగా పలకరించారు. ఆలింగనం చేసుకున్నారు.. మాట్లాడుకున్నారు. ఒకరి బాగోగులు మరొకరు తెలుసుకున్నారు. అయితే […]