ప్రపంచ వ్యాప్తంగా ఆది పురుష్ మేనియా నడుస్తుంది. శుక్రవారం నుండి థియేటర్లలో ఈ సినిమా సందడి చేస్తోంది. ఇప్పటికే ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్ల వద్ద భారీ కటౌట్లు కట్టి.. గజమాలలతో హడావుడి చేస్తున్నారు. బాణా సంచాలు పేల్చి హంగామా చేస్తున్నారు. ఏ థియేటర్ వద్ద చూసిన అభిమాన కోలాహలం నెలకొంది
రామాయణం ఇతిహాసాన్ని తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నంలో రూపుదిద్దుకున్న సినిమా ‘ఆదిపురుష్’. మరో నాలుగు రోజుల్లో ‘ఆదిపురుష్’ సినిమా మన ముందుకు రానుంది. ఈ సందర్భంగా శ్రేయస్ మీడియా 101 రామాలయాలకు ఆదిపురుష్ సినిమా టికెట్లు ఉచితంగా ఇవ్వబోతున్నట్లు తెలిపారు.