Adilabad Crime: తెలుగు రాష్ట్రాల్లో పరువు హత్యలు నానాటికి పెరిగిపోతున్నాయి. నెల రోజుల పరిథిలో మూడు పరువు హత్యలు జరిగాయి. సరూర్ నగర్, బేగం బజార్ ఘటనలు మరువక ముందే మరో ఘటన చోటుచేసుకుంది. సరూర్ నగర్, బేగం బజార్ ఘటనల్లో అమ్మాయి కుటుంబసభ్యులు అబ్బాయిని చంపగా.. తాజా ఘటనలో అమ్మాయిని కన్నవాళ్లే కడతేర్చారు. ఈ సంఘటన ఆదిలాబాద్లో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు… ఆదిలాబాద్, నార్నూర్ మండలం నాగుల కొండకు చెందిన రాజేశ్వరి […]