గంజాయి కేసులో పట్టుబడిన ఇద్దరు నిందితులు ఎలుకల పుణ్యాన నిర్దోషులుగా విడుదలయ్యారు. కోర్టు ఆ నిందితులను నిర్దోషులుగా విడుదల చేసింది. కేసు కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. ఇంతకీ ఎలుకలు ఏం చేశాయి? ఆ వివరాలు ఇలా ఉన్నాయి..