తెలంగాణ ప్రభుత్వం ఆసరా పింఛన్లపై కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వారికి ఆసరా పింఛన్ పెంచుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో ఆసరా పింఛన్ లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.