ఏపీలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలోనూ గెలవాలని అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీ నేతలు పోటీలు పడుతున్నారు. ఇందుకోసం పోటా పోటీగా భారీ బహిరంగ సభలు, ర్యాలీలు, పాదయాత్రలు చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు.
అన్నయ్య చనిపోతున్నాను. ఇక నేను మిమ్మల్ని కలవలేను.. ఇదే నా చివరి ఫోన్ కాల్.. నన్ను క్షమించండి.. ఇదీ ఓ యువకుడు తన అన్నతో మాట్లాడిన మాటలు. అంతే ఆ తర్వాత ఇక తిరిగి రాలేదు.