BREAKING
శృంగారం చేయడం లేదని భర్తపై ఫిర్యాదు చేసిన భార్య..వీకెండ్ లో పబ్బులకు బదులు.. ఆఫీసుల్లోనే నగ్నంగా! ఎక్కడంటే? TCSలో ఉద్యోగాలు వదిలేస్తున్న మహిళలు .. అదే కారణమా?శుభవార్త చెప్పిన సిఎం కెసిఆర్.. వారికి పింఛన్ ఇక రూ. 4,116SBI ఖాతాదారులకు అలర్ట్.. వెంటనే ఆ పని పూర్తి చేయండి!చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం.. వెట్రిమారన్ అసిస్టెంట్ డైరెక్టర్ మృతి!వాహనదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్! 5 ఏళ్ల ట్రాఫిక్ చలాన్లు రద్దు!నిన్న రహానే.. నేడు శార్ధూల్ టీమిండియాకు అదృష్టంగా మారిన ఆసీస్ కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ అరుదైన ఘనత! ఏకంగా బ్రాడ్ మాన్ రికార్డు సమం! రైలు ప్రమాదం.. మృత దేహాలను ఉంచిన స్కూల్ కూల్చివేత

తాజా వార్తలు

ఇంత ఎండల్లో పిల్లలని స్కూల్స్ కి పంపాలా? నిపుణులు ఏమి చెప్తున్నారు?

ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఇంకా మండిపోతున్నాయి. ఈ క్రమంలో పాఠశాలలు వేసవి సెలవులు ముగించుకుని రీఓపెన్ అయ్యేందుకు సన్నద్ధమవుతున్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఓ రకమైన ఆందోళన చోటుచేసుకుంటుంది. ఎండల్లో పిల్లలను స్కూల్స్ పంపిస్తే ఆనారోగ్యాలకు గురవుతారని ఏం చేయాలో అర్థంకాక అయోమయంలో పడిపోయారు.

శుభవార్త చెప్పిన సిఎం కెసిఆర్.. వారికి పింఛన్ ఇక రూ. 4,116

ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ ఉద్యమసారధి సిఎం కెసిఆర్ పాలనలో దేశానికే ఆదర్శంగా నిలిచింది. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో తెలంగాణ దూసుకుపోతుంది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సిఎం కెసిఆర్ కీలక ప్రకటన చేశారు.