ఆధార్.. ఆధార్.. ఆధార్. అన్నిటికీ ఇదే మూలం. మనం భారతీయులం అని సగర్వంగా చెప్పుకోవాలన్నా.. ఎదుటి వారు నీకు ఆధార్ కార్డు ఉందా! అని ప్రశ్నిస్తారేమో అన్న భయం. అంతలా మనిషి జీవితంలో ఆధార్ కార్డు తప్పనిసరి అయిపోయింది. అయితే, ఇంతటి విశిష్టత ఉన్న ఆధార్ కు సంబంధించి కీలక అప్డేట్ అందుతోంది.
ప్రస్తుతం ఉన్నవి చదువుకొనే రోజులు. విద్య పేరు మీద వేలు, లక్షలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. అన్ని డబ్బులు పెట్టినా.. నాణ్యమైన విద్య దొరుకుతుందా అంటే డౌటే. కానీ ఓ స్కూల్ మాత్రం 1-12 వ తరగతి వరకు, సీబీఎస్ఈ సిలబస్లో, ఇంగ్లీష్ మీడియంలో.. అది కూడా ఉచితంగా వసతి, భోజనం కల్పిస్తూ.. చదువు చెబుతోంది. మరి ఆ స్కూల్ ఎక్కడుంది.. ఎవరు అర్హులు వంటి వివరాలు..
టీఎస్పీఎస్సీ ఏఈ పరీక్ష పేపర్ల లీకేజ్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసుకు సంబంధించి విచారణలో కీలక విషయాలు బయటపడ్డాయి. ప్రవీణ్ కు తెలియకుండా రేణుక చాలా కథ నడిపినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. అభ్యర్థులను ఇంటికి రప్పించుకుని మరీ వారిని.. ?
వీళ్లిద్దరూ భార్యాభర్తలు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతులు సంతోషంగానే ఉన్నారు. కట్ చేస్తే.. ఆదివారం రాత్రి ఇంట్లో భార్యాభర్తలు శవాలుగా కనిపించారు. అసలేం జరిగిందంటే?
స్మార్ట్ ఫోన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కానీ, స్మార్ట్ ఫోన్ కొనాలి అంటే దాదాపు రూ.25 వేల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఐకూ కంపెనీ నుంచి సరికొత్త 5జీ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ధరలోనే లాంఛ్ అయ్యింది.
బిగ్ బాస్ అఖిల్ సార్థక్ గాయపడ్డాడు. అందుకు సంబంధించి ఎమోషనల్ అవుతూ ఓ వీడియోని కూడా పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ అఖిల్ కు ఏమైంది?
అంగవైకల్యం ఉన్న ఓ విద్యార్థి అనుకున్నది సాధించాడు. అత్యున్నత ఆశయం వైపు మరో ముందడుగు వేశాడు. 17 ఏళ్ల దివ్యాంగుడు తన 12వ తరగతి బోర్డు పరీక్షను ఎడమ కాలుతో రాసి.. విధినే ఎదిరించాడు. అపజయలతో కుంగిపోయే యువతకు ఆ దివ్యాంగుడు ఆదర్శంగా నిలిచాడు.
చిన్నప్పుడు ప్రతి ఒక్కరు పలు ప్రశ్నలతో అమ్మ నాన్నలను వేధించిన వారే. ప్రశ్నలు కొన్ని సార్లు ఫన్నీగా అనిపించవచ్చు కానీ, కొన్సి సార్లు ఆలోచింప చేస్తాయి. ఆ ప్రశ్నలు చిన్నవే అయినప్పటికీ.. పెద్దల దగ్గర కూడా సమాధానం ఉండరు. ఎందుకంటే వారికి ఆ ప్రశ్న మొదులుతూనే ఉంటుంది. అటువంటి ప్రశ్నల్లో ఈ ప్రశ్న కచ్చితంగా ఉంటుంది.
అకాల వర్షాలు రైతన్నలకు కన్నీళ్లు మిగిల్చాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంట వానకు దెబ్బతింటే ఓ రైతన్న తల్లడిల్లిపోయాడు. తన బాధ, ఆవేదనను పాట రూపంలో వ్యక్తం చేశాడు. ఈ పాట నెట్టింట వైరల్ అవుతోంది.
యువ హీరో విశ్వక్ సేన్ సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో నటిస్తూ తెరకెక్కించిన ‘దాస్ కా ధమ్కీ’ రిలీజ్కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు విశ్వక్.