కొందరు హీరోయిన్స్ చీర కడితే బాగుంటారు. కొందరు బ్యూటీస్ మోడ్రన్ డ్రస్ లో ఫెర్ఫెక్ట్ గా సెట్ అయిపోతారు. కొందరు మాత్రం బికినీలో కేక పుట్టిస్తారు. అలాంటి భామలు.. తెలుగులో తక్కువనే చెప్పాలి. ఒకవేళ వాళ్లు గ్లామర్ షో చేస్తే మాత్రం.. సోషల్ మీడియా మొత్తం షేకవుతుంది. ఇప్పుడు సేమ్ అలాంటి సీన్ రిపీటైంది. స్టార్ హీరోయిన్ బికినీ పోస్ట్ పెట్టేసరికి అందరూ అవాక్కయ్యారు. ఎందుకంటే అది బీచ్, రిసార్ట్ అయితే జస్ట్ లైక్ కొట్టి వెళ్లిపోయేవారు. కానీ ఏకంగా బాత్రూంలోనే బికినీతో పోజు పెట్టేసరికి.. తమని తాము అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. హీరోయిన్ దిశా పటానీ పేరు చెప్పగానే బాలీవుడ్ మూవీసే గుర్తొస్తాయి. కానీ ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మాత్రం తెలుగులో. పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ‘లోఫర్’తో కథానాయికగా దిశా ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ తర్వాత తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు. పూర్తిగా బాలీవుడ్ కే ఫిక్సయిపోయింది. అక్కడే స్టార్ హీరోల సినిమాల్లో యాక్ట్ చేస్తూ చాలా ఫేమ్ దక్కించుకుంది. అదే కాదన్నట్లు చాలా బ్రాండ్లని ప్రమోట్ చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఆ ఫొటోషూట్స్ లో రెచ్చిపోయి కనిపించేది. జస్ట్ లో దుస్తులు మాత్రమే ఆమె బాడీపై ఉండేవి అంటే పరిస్థితి ఏంటనేది మీరేం అర్థం చేసుకోవచ్చు.
ఇప్పుడు కూడా ఏ మాత్రం తక్కువ కాదన్నట్లు రెచ్చిపోయింది. బ్లాక్ బికినీలో బాత్రూంలో అద్దం ముందు సెల్ఫీ దిగి, దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది జరిగిన క్షణాల్లో.. ఆ పిక్ కాస్త ఫుల్ వైరల్ అయిపోయింది. దానిపై మీమ్స్ కూడా వచ్చాయి. ఇందులో బాడీ అంతా చూపిస్తూ నెటిజన్లని ఫుల్ టెంప్ట్ చేసింది. ఇదిలా ఉండగా దిశా పటానీ.. హీరో టైగర్ ష్రాప్ తో రిలేషన్ లో ఉందని ఎప్పటినుంచో కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ నిజం ఏంటనేది వీళ్లిద్దరిలో ఎవరూ చెప్పట్లేదు. ప్రస్తుతం ప్రభాస్ ‘ప్రాజెక్టు K’లో దిశా కీలకపాత్రలో నటిస్తోంది. సరే ఇదంతా పక్కనబెడితే దిశా బ్లాక్ బికినీ ఫొటోపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్ లో పోస్ట్ చేయండి.