వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత జగన్ వేరే పార్టీ పెట్టారు. ఆ సమయంలో ఆయన సోదరి షర్మిల కీలక పాత్ర పోషించారు. జగన్ గెలుపులో తోడు ఉన్న ఆమె ఆ తర్వాత పార్టీకి దూరమయ్యారు. తెలంగాణలో పార్టీ పెట్టారు. అయితే షర్మిల తెలంగాణలో పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో నటుడు, దర్శకుడు, నిర్మాత ప్రియదర్శిని రామ్ వెల్లడించారు.
తెలంగాణలో వైఎస్ షర్మిల వైఎస్సార్టీపీ స్థాపించి.. అధికార ప్రభుత్వంపై ప్రజల పక్షాణ పోరాడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పలు ప్రాంతాలు పర్యటించి ప్రజల కష్టాలు అడిగి తెలుసుకుంటున్నారు.
సోమవారం ఉదయం సిట్ కార్యాలయానికి బయలుదేరుతున్న వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల పోలీసులు అడ్డుకునే ప్రయత్నాలు చేయగా ఇరువురి మద్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై షర్మిల చేసుకున్నందుకు ఆమెపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
లోటస్ పాండ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వైఎస్ షర్మిలను అరెస్ట్ చేశారు. పోలీసు వాహనంలో ఆమెను బలవంతంగా తరలించారు. ఇంతకు ఏం జరిగింది అంటే..
తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా ఖమ్మం రాజకీయాల్లో కీలకంగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. తాజాగా ఆ పార్టీలో చేరి నా గొంతు నేను కోసుకోలేనంటూ ఓ పార్టీ ని ఉద్దేశించి సంచలన కామెంట్స్ చేశారు.
దివంగత నేత వై.ఎస్. రాజశేఖర్రెడ్డి కూతురు వైఎస్ షర్మిల కొంతకాలంగా రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె తెలంగాణలో వైఎస్సార్టీపీ పార్టీ స్థాపించారు. ప్రజలతో మమేకం అవుతూ వారి సమస్యలు వెలులోకి తీసుకు వస్తున్నారు.
వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ట్యాంక్ బండ్ వద్ద మౌన దీక్ష చేస్తున్న ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బొల్లారం పోలీస్ స్టేషన్కు తరలించారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దారుణాలపై నిరసనగా..