దివంగత నేత వై.ఎస్. రాజశేఖర్రెడ్డి కూతురు వైఎస్ షర్మిల కొంతకాలంగా రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె తెలంగాణలో వైఎస్సార్టీపీ పార్టీ స్థాపించారు. ప్రజలతో మమేకం అవుతూ వారి సమస్యలు వెలులోకి తీసుకు వస్తున్నారు.
వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ట్యాంక్ బండ్ వద్ద మౌన దీక్ష చేస్తున్న ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బొల్లారం పోలీస్ స్టేషన్కు తరలించారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దారుణాలపై నిరసనగా..
గురువారం వైఎస్ విజయమ్మ ఖమ్మం జిల్లాలోని పాలేరు లో పర్యటించారు. అక్కడ వైఎస్సార్ టీపీ భవనాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.
వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర 238వ రోజు జనగాం జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గంలో కొనసాగుతోంది.
వైఎస్ షర్మిల గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఆమె రాజకీయాల్లో కూడా క్రీయాశీలక పాత్ర పోషిస్తున్నారు. తెలంగాణలో వైఎస్సార్టీపీ పార్టీ స్థాపించి.. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం పాదయాత్ర చేస్తున్నారు షర్మిల. ఈ క్రమంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఆ వివరాలు..
ప్రజాప్రస్థానం పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని, అరెస్ట్ చేసిన వైఎస్సార్టీపీ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ వైఎస్సార్టీపీ అధ్యక్షకురాలు.. వైఎస్ షర్మిల శుక్రవారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తోన్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా చోటు చేసుకున్న పరిణాలకు నిరసనగా.. శుక్రవారం ట్యాంక్బండ్పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు షర్మిల. అనంతరం అక్కడే ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. షర్మిల దీక్ష నేపథ్యంలో.. ట్రాఫిక్కు అంతరాయం, శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందనే కారణంతో.. పోలీసులు.. […]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి కుమార్తె.. వైఎస్ షర్మిల రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. తెలంగాణలో వైఎస్సార్టీపీ పార్టీ స్థాపించి.. ప్రజా సమస్యలపై తిరుగులేని పోరాటం చేస్తున్నారు. ఇక షర్మిల ప్రజాప్రస్థానం పేరుతో.. తెలంగాణలో చేపట్టిన పాదయాత్రలో కొన్ని రోజుల క్రితం ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో షర్మిలను అరెస్ట్ చేయడం.. ఆ తర్వాత ఆమె బెయిల్ మీద బయటకు రావడం జరిగింది. ఇక తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై షర్మిలపై సంచలన వ్యాఖ్యలు […]
తనపై జరుగుతున్న దాడులు, తన అరెస్టు వెనుక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారంటూ వైఎస్ షర్మిల ఆరోపించారు. తమ పాదయాత్ర బస్సుకు నిప్పుపెట్టడం, తనని అరెస్టు చేసి శాంతిభద్రతలకు ఆటంకం కలిగిస్తున్నారంటూ రాజ్ భవన్లో గవర్నర్ తమిళిసైని కలిసి షర్మిల ఫిర్యాదు చేశారు. ఉద్దేశపూర్వకంగానే తమపై దాడులు జరుపుతున్నారంటూ విమర్శించారు. గవర్నర్కు ఫిర్యాదు చేసిన తర్వాత షర్మిల మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై పలు ఆరోపణలు, విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే తనని అరెస్టు […]
ఉమ్మడి ఆంధ్రప్రదదేశ్ మాజీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి కుమార్తె.. వైఎస్ షర్మిల రాజకీయాల్లో చాలా చురుగ్గా రాణిస్తున్నారు. తెలంగాణలో వైఎస్సార్టీపీ పార్టీ పెట్టి.. ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం ప్రజాప్రస్థానం పేరిటి మహా పాదయాత్రను చేపట్టారు. అయితే వరంగల్, నర్సిపట్నంలో పాదయాత్ర సాగుతుండగా.. ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. టీఆర్ఎస్ కార్యకర్తలు కొందరు షర్మిల పాదయాత్రపై దాడి చేయడమే కాక.. బస్సును తగలబెట్టారు. దీంతో గత రెండు […]
ఆంధ్రపద్రేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన నాయకుడు. అందరు ఆయనను ప్రేమతో వైఎస్సార్ అని, రాజన్న అని పిలుచుకుంటారు. ఏపీలో కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ ను తనదైన పోరాట పటిమతో 2004లో అధికారంలోకి తీసుకొచ్చిన నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అంతేకాక రెండో పర్యాయం కూడా కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చాడు. ఆ తరువాత జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. భౌతికంగా ఆయన దూరమైనప్పటికీ […]